728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, October 31, 2020

జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రావు సుబ్రహ్మణ్యం దంపతులు.



 జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం దంపతులు.


★ చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో  జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో 31.10.2020 న జరిగిన అన్నదానం  కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారు.


★ దసరా ఉత్సవాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా షిర్డీసాయి నాధునికి ప్రత్యేక హారతి రావు సుబ్రహ్మణ్యం దంపతులతో పూసపాటి బాలాజీ ఇప్పించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.ఈ సంధర్భంగా పూసపాటి బాలాజీ సేవలను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం కొనియాడారు.


★ హారతి మరియు అన్నదాన కార్యక్రమంలో  దేవరకొండ నాగేశ్వరరావు, లోక్సత్త మాదాసు భాను ప్రసాద్,అడపా రవిబాబు,రంగయ్య,మిత్రా సర్వీస్ సొసైటీ నాగేశ్వరరావు,పలువురు దాతలు సాయిభక్తులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రావు సుబ్రహ్మణ్యం దంపతులు. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews