728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Tuesday, May 28, 2024

తెలుగుదేశం నాయకుల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సిపి నాయకుల్ని పరామర్శించిన ఎమ్మెల్సీ రాజశేఖర్

*యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రావూరి రాముడు గారిపై పోలింగ్ కి ముందురోజు తెలుగుదేశం పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. ఈరోజు వారిని శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు కలిసి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.*

వారివెంట పార్టీ నాయకులు *రావూరి దాసు గారు, సుబ్బారావు గారు, కొప్పుల రత్నకుమార్ గారు, దినకర్ గారు,మరియదాసు గారు* తదితరులుఉన్నారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: తెలుగుదేశం నాయకుల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సిపి నాయకుల్ని పరామర్శించిన ఎమ్మెల్సీ రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews