728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, September 12, 2024

కామ్రేడ్ ఏచూరి సీతారాం కు నివాళులు అర్పించిన నవతరం పార్టీ







50 సంవత్సరాలనుండి  రాజకీయ సేవ చేసిన విశిష్ట నాయకులు కామ్రేడ్ సీతారాం ఏచూరి,జాతీయ స్థాయిలో అనేక ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు మరియు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నాయకత్వం వహించారు.ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయన మృతి చెందారనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.ఆయన కుటుంబానికి,మొత్తం సీపీఎం సోదర వర్గానికి నవతరం పార్టీ నుండి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..రావు సుబ్రహ్మణ్యం,జాతీయ అధ్యక్షులు,నవతరం పార్టీ.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కామ్రేడ్ ఏచూరి సీతారాం కు నివాళులు అర్పించిన నవతరం పార్టీ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews