728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, October 31, 2020

భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.



 భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.


★ 30.10.2020 శుక్రవారం నాడు నవతరం పార్టీ నూతన కార్యాలయాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.


★ భీమవరం అసెంబ్లీ కన్వీనర్ ఆర్.నాగార్జున, తణుకు అసెంబ్లీ కన్వీనర్ పూడి విజయ భాస్కర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రత్యేక హోదా,రాజధాని అమరావతి కోసం నవతరం పార్టీ కృషి చేస్తామని తెలిపారు.


★ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల సమయం వరకు పార్టీ నిర్మాణానికి సంబంధించి అభిప్రాయాలను సేకరించారు. మండలాల వారీగా నేతలతో సమావేశం నిర్వహించారు.


★ సమావేశానికి నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యంకి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మండల అడహాక్ కమిటీలు కన్వీనర్లు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews