చిలకలూరిపేట పట్టణము లోని రజక కాలనీలో వేంచేసియున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని,విశేష పూజలు జరిపి తీర్థ ప్రసాదములు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...
ఈ కార్యక్రమములో వారి వెంట *యర్రం శ్రీనివాస రెడ్డి గారు, దండు కృష్ణారెడ్డి గారు, నగరికంటి శ్రీకాంత్ గారు, తియ్యగూర ఈశ్వర్ రెడ్డి గారు, తియ్యగూర నరేంద్ర రెడ్డి గారు, ఒంటిపులి వెంకట్ గారు* తదితరులున్నారు.
0 comments:
Post a Comment