శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అత్యధిక మెజారిటీ తో చిలకలూరిపేటలో ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భం గా , ఆదివారం రోజున తిరుమల తిరుపతి శ్రీవారి మెట్టు మార్గం లో కాలినడకన వెళ్లి,శ్రీవారిని దర్సనం చేసుకొని మొక్కుతెర్చుకున్న మురికిపుడి గ్రామ తెలుగు యువత కార్యకర్తలు. ఈ సందర్బం గా ఆంద్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలుగుదేశం పార్టీ అదికారం లో మంచి జరగాలని తెలుగు యువత సభ్యులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని కోరుకున్నారు.
Monday, June 17, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment