మాజీమంత్రి విడదల రజినీపై స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు. విడదల రజినీ అక్రమాలకు పాల్పడ్డారని హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసిన పల్నాడు క్రషర్ యాజమాన్యం. విడదల రజినీ అక్రమాలపై విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు. విడదల రజినీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పీఏ గోపిపై ఆరోపణలు.
Thursday, September 19, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment