*కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఆహ్వానం మేరకు దేవస్థానం వద్దకు వచ్చిన శ్రీ మర్రి రాజశేఖర్ గారికి అర్చకుల మంత్రోచ్ఛారణలతో, మేళతాళాలతో ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.*
ఈ పూజా కార్యక్రమంలో వారి వెంట *కొప్పురావూరి పటేల్ గారు,మాజేటి నరేంద్ర గారు,పమిడి శ్రీనివాస్ గారు,సాతులూరి కోటి గారు,ఇమ్మడి జానకీపతి గారు,తియ్యగూర ఈశ్వర రెడ్డి గారు,పెన్నా సాంబశివరావు గారు,షేక్ బషీర్ గారు, షేక్ మహబుల్లా గారు* తదితరులు ఉన్నారు
0 comments:
Post a Comment