728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, May 1, 2025

అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్







అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...

మార్చి-2025లో జరిగిన 10వ తరగతి పరీక్షలకు ప్రకటించిన ఫలితాలలో  578 అత్యధిక మార్కులు సాధించి కృష్ణవేణి స్కూల్ టాపర్ గా నిలిచిన పాటిబండ్ల నాగరాజు గారి కుమార్తె సౌమ్య లక్ష్మిని అలాగే RVS స్కూల్ లో చదువుతూ అత్యధిక మార్కులు  555 సాధించిన బీకం నవ్య శ్రీ ని  అభినందించిన శాసన మండలి సభ్యులు  శ్రీ మర్రి రాజశేఖర్ గారు

 ఈ కార్యక్రమములో శాలివాహన సంఘ అద్యక్షులు శ్రీ నిడమానూరి హనుమంతరావు గారు , పాటిబండ్ల సుబ్బయ్య గారు* తదితరులున్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews