728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, October 29, 2020

దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము




 దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము


 చిలకలూరిపేట:పట్టణములోని సుబ్బయ్యతోట లో గల శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారంను పురస్కరించుకొని 100 మంది పేదలకు అన్నదాన కార్య క్రమం నిర్వహించమని, ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి తెలిపారు. పలువురు భక్తులు, పేదలు, రీక్షాకార్మికులు,కూలిపనివారు తీర్థ ప్రసాదాలను  స్వీకరించారన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews