728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, October 29, 2020

మక్కెన మల్లికార్జున రావు గారి కుమార్తె నిశ్చయతాంబూలాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ మర్రి రాజశేఖర్



 వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడుకన్వెంక్షన్ హాల్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారి కుమార్తె నిశ్చయతాంబూలాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు,చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు,  శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు,బొల్లా.బ్రహ్మనాయుడు గారు, MLC జంగా కృష్ణమూర్తి గారు..

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మక్కెన మల్లికార్జున రావు గారి కుమార్తె నిశ్చయతాంబూలాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ మర్రి రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews