72 గంటల్లో 77 లక్షలు !
- బ్యాంక్ దోపిడీ కేసును చేధించిన రూరల్ పోలీసులు
- వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్నీ
గుంటూరు
కొడితే కొండను కొట్టాలనే సామె
తని...సమర్థవంతంగా అమలు చేసి బ్యాంక్ కే కన్నం వేశారు ఇ
ద్దరు వ్యక్తులు. ఆర్థిక ఇబ్బందు
ల్ని అధిగమించేందుకు దొంగతనం చేయడం ఎలా ? అని యూట్యూబ్ వీడియోలు చూసి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన
ఇద్దరు వ్యక్తులు కేదారి ప్రసాద్
, వినయ్ రాములు దాచేపల్లిలోని ఎస్.బి.ఐ లో 77 లక్షలు దోచుకెళ్ళారు. జాగిలాలు గుర్తుపట్టకుండా పనిపూర్తైన తర్వాత పరిసర
ప్రాంతాల్లో కారం చల్లి వెళ్ళిపోయారు. దీంతో సంబం
ధిత బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..రూరల్
పోలీసులు 8 బృందాలుగా రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 72 గంటల్లో 77 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును చేధించడంలో ప్రతిభ కనబర్చిన తమ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించారు.
0 comments:
Post a Comment