728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, November 28, 2020

72 గంటల్లో 77 లక్షలు ! - బ్యాంక్ దోపిడీ కేసును చేధించిన రూరల్ పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్నీ




 72 గంటల్లో 77 లక్షలు ! 

 - బ్యాంక్ దోపిడీ కేసును చేధించిన రూరల్ పోలీసులు 

 - వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్నీ 


 గుంటూరు 


కొడితే కొండను కొట్టాలనే సామె

తని...సమర్థవంతంగా అమలు చేసి బ్యాంక్ కే కన్నం వేశారు ఇ

ద్దరు వ్యక్తులు. ఆర్థిక ఇబ్బందు

ల్ని అధిగమించేందుకు దొంగతనం చేయడం ఎలా ? అని యూట్యూబ్ వీడియోలు చూసి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన

ఇద్దరు వ్యక్తులు కేదారి ప్రసాద్

, వినయ్ రాములు దాచేపల్లిలోని ఎస్.బి.ఐ లో 77 లక్షలు దోచుకెళ్ళారు. జాగిలాలు గుర్తుపట్టకుండా పనిపూర్తైన తర్వాత పరిసర

ప్రాంతాల్లో కారం చల్లి వెళ్ళిపోయారు. దీంతో సంబం

ధిత బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..రూరల్

పోలీసులు 8 బృందాలుగా రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 72 గంటల్లో 77 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును చేధించడంలో ప్రతిభ కనబర్చిన తమ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: 72 గంటల్లో 77 లక్షలు ! - బ్యాంక్ దోపిడీ కేసును చేధించిన రూరల్ పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్నీ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews