728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, November 29, 2020

లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ముజ్య అతిథిగా ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి



 గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్తానం లో లక్ష బిల్వార్చన  కార్యక్రమంలో ముజ్య అతిథిగా  ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  పాల్గొన్నారు  ముందుగా కారంపూడి ఆర్యవైశ్యులు వేదపండితులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారికి ఆలయంలోకి  ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని రైతులు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూనట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ముజ్య అతిథిగా ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews