728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, June 29, 2024

మంత్రి విడుదల రజిని పీఏ పై ఫిర్యాదు




* *మాజీ మంత్రి విడదల రజిని పీఏపై ఫిర్యాదు...*



* పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని పీఏపై యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

* 2020లో రజిని పీఏ రామకృష్ణ రూ.5 కోట్ల లంచం కోసం తమను బెదిరించాడని, రూ.2.20 కోట్లకుడీల్ సెట్ చేశారన్నారు. 

* పీఏ రామకృష్ణ దందాకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించారని బాధితులు ఆరోపించారు. 

* తమను బెదిరించి రూ.2.20 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. 

* ఈ మేరకు పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మంత్రి విడుదల రజిని పీఏ పై ఫిర్యాదు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews