728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, July 1, 2024

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మనం వెంకటేశ్వర్లు




పింఛన్ల పంపిణీలో పాల్గొన్న జి డి సి సి బి మాజీ చైర్మన్  మానం వెంకటేశ్వర్లు
చిలకలూరిపేట: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిడిసిసిబి మాజీ చైర్మన్, సీనియర్ టిడిపి నాయకులు మానం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు తూర్పు క్రిస్టియన్ పేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు, దివ్యాంగులకు , వితంతువులకు తదితరులకు పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టటం హర్షణీ యమన్నారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పులిపాటి అంతోని, దార్ల సుబ్బారావు, కొప్పుల రాంబాబు, జయపాల్ తదితరులు పాల్గొన్నారు..
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మనం వెంకటేశ్వర్లు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews