728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, September 12, 2024

జరుగుల లక్ష్మయ్య ను పరామర్శించిన శాసనమండలి సభ్యులు .మర్రి రాజశేఖర్







మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ సోమేపల్లి సాంబయ్య గారి ముఖ్య అనుచరులు యడ్లపాడు మండలం జాలాది గ్రామ మాజీ సర్పంచ్ జరుగుల లక్ష్మయ్య గారి కుమారుడు శంకర్ రావు గారు నిన్న రాత్రి స్వర్గస్తులయ్యారు.ఈ విషయం తెలుసుకొని జాలాది గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉన్న  పార్టీవ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...

 వారితో *అల్లు బలరాంమూర్తి గారు , జరుగుల హనుమయ్య  గారు,జరుగుల శంకర్రావు  గారు,వడ్డేవల్లి స్వాములు  గారు,ఘంటా వీర రాఘవయ్య గారు,ఘంటా మురళి గారు,దొప్పలపూడి హరిబాబు గారు, మానుకొండ శ్రీనివాసరావు గారు* తదితరులున్నారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: జరుగుల లక్ష్మయ్య ను పరామర్శించిన శాసనమండలి సభ్యులు .మర్రి రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews