728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, November 26, 2020

రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా వినుకొండ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన రావెల కిశోర్ బాబు



 నరసరావుపేట పార్లమెంట్ జిల్లా


* రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా వినుకొండ లోని# డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్# గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రావెల కిశోర్ బాబు గారు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కర్న అమర సైదారావు గారు.


*మాజీ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు # రావెల కిశోర్ బాబు# గారు మాట్లాడుతూ


  

డాక్టర్   బాబా సాహెబ్ అంబేడ్కర్ నిర్దేశకత్వంలో *1949లో నవంబర్ 26 న ఇదే రోజున రాజ్యాంగం సిద్ధమైంది.ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచింది.


రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారి జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈరోజు మనకు స్పూర్తినివ్వాలి అని తెలిపారు.


*నరసరావుపేట పార్లమెంట్  జిల్లా అధ్యక్షులు కర్న అమర సైదారావు గారు   మాట్లాడుతూ  


రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు, విధులను కూడా అనుసరిస్తూ జీవించడం మన బాధ్యతగా భావించాలి. *ConstitutionDayఅని వివరించారు.


ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పెండ్యాల శ్రీనివాసరావు, మద్దుల వెంకటకోటయ్య యాదవ్ ,ఎనుముల నాగేశ్వరరావు ,వినుకొండ పట్టణ అధ్యక్షులు మేడం రమేష్  ,నరసరావుపేట బిజెపి నాయకులు కామినేని హనుమంతరావుగారు ,గోరంట్ల సత్యన్నారాయణ గారు , నలబోతు శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా వినుకొండ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన రావెల కిశోర్ బాబు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews