728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Wednesday, December 15, 2021

 


అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్  అధినేత సామినేని కోటేశ్వరరావు  తల్లి   సామినేని నాగరత్నమ్మ  ఈరోజు ఉదయం మృతి చెందినారు. వారింటికి వెళ్లి పువ్వులు వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వరరావు ,కుర్ర రత్తయ్య,  పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.





  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews