728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, January 3, 2022

రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నా #ప్రత్తిపాటి..




రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుంది .


 దేవాలయాల పై అనేక దాడులు, విధ్వంసాలు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ,


 తెలుగు జాతి గర్వపడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి మహనీయుల విగ్రహాలనే 

 తాడికొండ, దుర్గి లలో విధ్వంసం చేసి అల్లర్లు సృష్టించి తనకు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక దురాలోచన అని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటూ 


 రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నా #ప్రత్తిపాటి

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నా #ప్రత్తిపాటి.. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews