728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, June 27, 2024

పౌరసరఫరాల గుడౌన్ తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్



పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్  ఏ శ్యాంప్రసాద్ గురువారం ఉదయం పౌరసరఫరాల శాఖకు సంబంధించి వినుకొండ, మరియు సత్తెనపల్లి లో గల మండల స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేజి -2 ప్రక్రియను వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి  సరోజ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పౌరసరఫరాల గుడౌన్ తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews