*"నేను బడికి పోతా " కార్యక్రమం*
యడ్లపాడు మండలవిద్యాశాఖాధికారులు యండిఓ ఆఫీసులో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా విద్యాశాఖాధికారులు మాట్లాడుతూ 6నుండి 14 సంవత్సరముల మధ్యవయసు గల పిల్లలందరూ పాఠశాల లోనే ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జి.శాంతకుమారి కూడా పాల్గొన్నారు
0 comments:
Post a Comment