మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో *ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు,* మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, టిడిపి నాయకులు పాల్గొని కొనిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా చిత్రపడాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి, నరసరావుపేట రోడ్డులోని కొనిజేటి రోశయ్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మరి స్ఫూర్తిని కొనియాడారు.
Thursday, July 4, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment