పల్నాడు జిల్లా.
వినుకొండ.
వినుకొండ మండలం తహసిల్దార్ గా ఎస్. సురేష్ బాధ్యతలుఈ రోజు స్వీకరించారు.
ఆయన గతంలో శావల్యాపురం మండలంలో జూనియర్ అసిస్టెంట్, గా
ఆర్ ఐ గా,
రెంటచింతల, మండలం
సత్తెనపల్లి మండలాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వహించారు.
సాధారణ బదిలీల్లో భాగంగా వినుకొండ తహసీల్దార్ గా గురువారం బాధ్యతలు స్వీకరించారు..
బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ ను మండల కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు.
0 comments:
Post a Comment