728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, September 30, 2024

యాక్సిడెంట్ లో చనిపోయిన షేక్ ఉమ్మర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్


పట్టణంలోని గుర్రాలు చావడి వాస్తవ్యులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ ఖయ్యూం గారి కుమారుడు (సయ్యద్ హిదాయితుల్లా గారి మేనల్లుడు) ఇంజనీరింగ్ విద్యార్థి షేక్ ఉమర్ ఆదివారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు వారి బౌతిక కాయాన్ని సందర్శించి,కుటుంబ సభ్యులని పరామర్శించారు.ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, విధిరాత ని మనం ఏం మార్చలేమని ధైర్యంగా ఉండాలని వారిని కోరారు.* 


వారివెంట *సయ్యద్ బషీర్ గారు,హిదాయితుల్లా గారు, సయ్యద్ జమీర్ గారు,AVM సుభానీ గారు,అబ్దుల్లా గారు, సాతులూరి కోటి గారు,షేక్ జిలానీ గారు (యూత్),షేక్ కరిముల్లా గారు, హమద్ గారు, మహబుల్లా గారు, అజీజ్ గారు* తదితరులున్నారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: యాక్సిడెంట్ లో చనిపోయిన షేక్ ఉమ్మర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews