728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, March 31, 2025

తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...

 





తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...



చిలకలూరిపేట పట్టణంలోని బెస్తపాలెం నందు సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం  శ్రీ శ్రీ శ్రీ కామమ్మ తల్లి- మారయ్య స్వామి వార్ల దేవాలయం. ప్రతి ఉగాది పండుగ నాడు తిరుణాల మహోత్సవం జరుగుతుంది ఇది 300 సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారం. ఈ ఆలయ ధర్మకర్త సాప వీర రాఘవులు గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావలసినదిగా శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని కోరగా వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరై శ్రీ శ్రీ శ్రీ కామమ్మ తల్లి - మారయ్య స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి, తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...


 ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు అభిమానుల కోరిక మరియు వారి ఆచారం మేరకు సరదాగా కర్రసాము మరియు కత్తిసాము చేసి అందరిని ఉత్సాహపరిచిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...


 ఈ కార్యక్రమము లో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ గారు, అడ్వకేట్ తోట శ్రీనివాసరావు గారు, మల్లెల నాగేశ్వరరావు గారు, సాప లక్ష్మీనారాయణ గారు, ఇమ్మడి సురేంద్ర గారు తదితరులున్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు... Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews