728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Tuesday, April 29, 2025

శ్రీకాళహస్తి తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.








శ్రీకాళహస్తి తహసిల్దార్ కార్యాలయంలో  సోమవారం  ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
 
గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయంలో డీకేటి భూములను ఆన్లైన్లో ఎక్కించారు అనే అభియోగంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 

ఈ దాడుల్లో సర్వేయర్ పురుషోత్తం, తహసిల్దార్ లక్ష్మీనారాయణ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి మండల సర్వేయర్ పురుషోత్తమరెడ్డి సోమవారం 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో  అడిషనల్ ఎస్పీ విమల కుమారి  డి.ఎస్.పి ప్రశాంతిలు పాల్గొన్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: శ్రీకాళహస్తి తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews