728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Wednesday, April 30, 2025

అభయ కార్యసిద్ధి ఆంజనేయస్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.





శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయస్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

చిలకలూరిపేట రూరల్ మండలం, ఈవూరివారిపాలెం గ్రామంలో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిధిగా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం నందు జరుగుతున్న శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, కందుల రమణ, మద్దుమల రవి, గట్టినేని రమేష్, పుటిగంటి వెంకటేశ్వర్లు, ధూళిపాళ్ళ పద్మ, గొట్టిపాటి బాబు, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి ( కాటన్ ), ఈవూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, దూళిపాళ్ళ శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు...
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అభయ కార్యసిద్ధి ఆంజనేయస్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews