728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, October 31, 2020
నవంబర్ 1, 2020. పంచాంగం

నవంబర్ 1, 2020. పంచాంగం

 నవంబర్ 1, 2020. 🌾శ్రీ శార్వరి నామ సంవత్సరం. 🌹దక్షిణాయణం. శరత్ ఋతువు 🍁నిజ ఆశ్వయుజ మాసం. బహుళ పక్షం 💐తిధి :పాడ్యమి. రా9.07 తదుపరి విదియ. ...
 కోడెల శివరాం అధ్యక్షతన ముప్పాళ్ళ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

కోడెల శివరాం అధ్యక్షతన ముప్పాళ్ళ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

  గుంటూరు జిల్లా (సత్తెనపల్లి) డాక్టర్ కోడెల శివప్రసాదరావు కార్యాలయంలో డాక్టర్ కోడెల శివరాం అధ్యక్షతన ముప్పాళ్ళ మండల విస్తృత స్థాయి సమావేశం ...
 నార్నె  జనార్దన్ రావు  కుటుంబ సభ్యులను  పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

నార్నె జనార్దన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

  నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన నార్నె  జనార్దన్ రావు   కొన్ని రోజుల క్రితం మృతి చెందారు.. వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వ...
బహుజన సమాజ్ పార్టీచిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులుగా విక్రమ్ నియామకం

బహుజన సమాజ్ పార్టీచిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులుగా విక్రమ్ నియామకం

  గుంటూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులుగా విక్రమ్ గారిని ...
 జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  రావు సుబ్రహ్మణ్యం దంపతులు.

జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రావు సుబ్రహ్మణ్యం దంపతులు.

 జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం దంపతులు. ★ చిలకలూరిపేట సుబ్బయ...
ఎమ్మెల్యే విడుదల రజిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు తదితరులు.

ఎమ్మెల్యే విడుదల రజిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు తదితరులు.

 56 బీసీ కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు, డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మరియు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం ...
బీసీ ఛైర్మన్ లు మరియు డైరెక్టల అభినందన సభాకార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

బీసీ ఛైర్మన్ లు మరియు డైరెక్టల అభినందన సభాకార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

 ఈ రోజు సాయంత్రం చిలకలూరిపేట లో జరిగిన  బీసీ ఛైర్మన్ లు మరియు డైరెక్టల అభినందన సభాకార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరా...
 *నిరసన దీక్ష చేసెదరు. తేదీ 01.11.2020, ఆదివారం ఉదయం గం. 10.00 నుండి  నరసరావుపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో

*నిరసన దీక్ష చేసెదరు. తేదీ 01.11.2020, ఆదివారం ఉదయం గం. 10.00 నుండి నరసరావుపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో

  గౌరవ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల కు నమస్కారం    1.  బ్రాహ్మణ కార్పొరేషన్ కు హామీ ఇచ్చిన రూ. 1000 కోట్లు వేంటనే విడుదల చేసి పేద బ్రాహ్మణులను ఆదు...
 ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాల సదస్సు చిలకలూరిపేట

ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాల సదస్సు చిలకలూరిపేట

 ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాల సదస్సు చిలకలూరిపేట ======================= తేదీ. 31-10-2020.: బ్రిటిష్ తెల్లదొరల పాలన, శ్రమ దోపిడీపై సమరశంఖం ప...
 మొత్తం 6 కోవిడ్ కేసులు చిలకలూరిపేట  నియోజకవర్గంలో నమోదయ్యాయి

మొత్తం 6 కోవిడ్ కేసులు చిలకలూరిపేట నియోజకవర్గంలో నమోదయ్యాయి

  గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి 31.10.2020 శనివారం ప్రకటించిన జాబితాలో చిలకలూరిపేట 2, ఎడ్లపాడు 1, నాదెండ్ల 3,   మొత్తం 6 కోవిడ్ కే...
 ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరవనిత  శ్రీమతి ఇందిరా గాంధీ గార్లకు నివాళులు అర్పించిన  కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరవనిత శ్రీమతి ఇందిరా గాంధీ గార్లకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరవనిత శ్రీమతి ఇందిరా గాంధీ చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు తొలి భా...
AITUC జెండా ఆవిష్కరించిన సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ CR మోహన్

AITUC జెండా ఆవిష్కరించిన సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ CR మోహన్

 ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా చిలకలూరిపేటలో సివిల్ సప్లయిర్స్ యూనియన్ ఆధ్వర్యంలో AITUC జెండా ఆవిష్కరించిన సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రే...
సిలిండర్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయాలి

సిలిండర్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయాలి

  సిలిండర్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయాలి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ LPG కస్టమర్లకు కొత్త మొబైల్ నెంబరు అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇండేన...
వాల్మీకి జయంతి సందర్భంగా బోయపాలెం గ్రామంలో వడ్డేపల్లి నరసింహారావు  ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలునిర్వహించడం జరిగింది

వాల్మీకి జయంతి సందర్భంగా బోయపాలెం గ్రామంలో వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలునిర్వహించడం జరిగింది

 ఎడ్లపాడు.ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా బోయపాలెం గ్రామంలో వడ్డేపల్లి నరసింహారావు  ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు స్థానిక శ్రీ సీతారామ ద...
కాలం చెల్లిన బస్ సర్వీసులు ఆపండి..లోక్సత్త పార్టీ..

కాలం చెల్లిన బస్ సర్వీసులు ఆపండి..లోక్సత్త పార్టీ..

  కాలం చెల్లిన బస్ సర్వీసులు ఆపండి..లోక్సత్త పార్టీ.. . చిలకలూరిపేట.ఈరోజు సాయంత్రం 3 గంటలకు గుంటూరు నుండి చిలకలూరిపేట వస్తున్న బస్ రిపేర్ వచ...
 భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందుసర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145 వ జన్మదినాన్నిఘనంగా నిర్వహించారు

భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందుసర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145 వ జన్మదినాన్నిఘనంగా నిర్వహించారు

 చిలకలూరిపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజ్యులు మాజీ ఉప ప్రధాని  ఉక్కు మనిషి సర్ద...
 దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్య క్రమం----

దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్య క్రమం----

 దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్య క్రమం---- - చిలకలూరిపేట సుబ్బయ్యతోట లో శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస...
హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - రైతుల జీవితాలతో ప్రభుత్వం  చెలగాటం: టిడిపి నేతలు

హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: టిడిపి నేతలు

  హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - రైతుల జీవితాలతో ప్రభుత్వం  చెలగాటం: టిడిపి నేతలు అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా అక్రమ అరెస్టులను నిర...
ఎడ్లపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ దిగువ పల్లె లో సర్దార్ వల్లభాయ్ పటేల్  145 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది

ఎడ్లపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ దిగువ పల్లె లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది

  ఎడ్లపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ దిగువ పల్లె లో సర్దార్ వల్లభాయ్ పటేల్  145 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల...
రాజధాని రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి ,సంకెళ్లు వేయడాన్ని సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ తీవ్రంగా ఖండించారు

రాజధాని రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి ,సంకెళ్లు వేయడాన్ని సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ తీవ్రంగా ఖండించారు

 చిలకలూరిపేట రాజధాని రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి ,సంకెళ్లు వేయడాన్ని సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ తీవ్రంగా ఖండించారు. సీప...
 మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు

  చిలకలూరిపేట,  : అమరావతి రైతుల అరెస్టును నిరసిస్తూ తలపెట్టిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకు...
చెన్నoశెట్టి గోవిందరావు   కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చెన్నoశెట్టి గోవిందరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంకి చెందిన  చెన్నoశెట్టి గోవిందరావు   అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధై...
 అమరావతి దళిత రైతులు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూన్న మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

అమరావతి దళిత రైతులు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూన్న మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

 అమరావతి జేఏసీ శనివారం చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ను పోలీసు...
ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్నఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్నఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

 సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ చేరుకువాడ శ్రీర...
భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

 భీమవరంలో నవతరం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. ★ 30.10.2020 శుక్రవారం నాడు నవతరం పార్టీ...
Friday, October 30, 2020
 కోవిడ్ 19 మీద నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే  విడదల రజిని

కోవిడ్ 19 మీద నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే విడదల రజిని

 చిలకలూరిపేట పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో కోవిడ్ 19 మీద నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే  విడదల రజిని ,మునిసిపల్ కమిషనర్ రవీం...
మొత్తం 20  కోవిడ్ కేసులుచిలకలూరిపేట  నియోజకవర్గంలో నమోదయ్యాయి

మొత్తం 20 కోవిడ్ కేసులుచిలకలూరిపేట నియోజకవర్గంలో నమోదయ్యాయి

 గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి 30.10.2020 శుక్రవారం ప్రకటించిన జాబితాలో చిలకలూరిపేట 15, ఎడ్లపాడు 2, నాదెండ్ల 3,  మొత్తం 20  కోవిడ్...
విడుదల రజిని గారి ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్ అని కృతజ్ఞతలు తెలుపు కార్యక్రమం

విడుదల రజిని గారి ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్ అని కృతజ్ఞతలు తెలుపు కార్యక్రమం

 భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 56 బీసీ కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ ర...
 రేపటి చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ప్రత్తిపాటి

రేపటి చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ప్రత్తిపాటి

 రేపటి చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ప్రత్తిపాటి              అమరావతి రాజధాని ప్రాంతంలో, రాజధానికి భూములిచ్చిన దళి...
 రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలలోని వివిధ కేటగిరిల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్

రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలలోని వివిధ కేటగిరిల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్

 రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలలోని వివిధ కేటగిరిల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే డిఎస్‌సి 2020ని ప్రకటించి నియామకాలు చేపట్టాలని గౌరవ ...
 ది.31/10/2020 శనివారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం

ది.31/10/2020 శనివారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం

  ది.31/10/2020 శనివారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమౌతుంది...
బీసీల కోసం జ‌గ‌న్.. జ‌గ‌న్ కోసం బీసీలు కార్య‌క్ర‌మ వేదిక‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే

బీసీల కోసం జ‌గ‌న్.. జ‌గ‌న్ కోసం బీసీలు కార్య‌క్ర‌మ వేదిక‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే

 బీసీల కోసం ఎందాకైనా చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని బీసీల కోసం జ‌గ‌న్.. జ‌గ‌న్ కోసం బీసీలు కార్య‌క్ర‌మ వేదిక‌ను ప‌రిశీలించిన ...
హక్కులను కాలరాస్తున్న పాలకులపై కార్మికవర్గం తిరగబడాలి--కామ్రేడ్ సుభాని

హక్కులను కాలరాస్తున్న పాలకులపై కార్మికవర్గం తిరగబడాలి--కామ్రేడ్ సుభాని

  శ్రామిక వర్గానికి ఏఐటీయూసీ భరోసా... దేశ ఆర్ధిక వ్యవస్థ అంబాని, ఆదాని చేతిలో బందీగా ఉంది--సిపిఐ ఏరియా కార్యదర్శి cr మోహన్ కార్మిక ఉద్యమాలకు...
భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశం

భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశం

  ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ...
 గాంధీ విగ్రహం వద్ద రైతుల అరెస్టుకు నిరసన తెలిపిన: చిలకలూరిపేట జేఏసీ నేతలు

గాంధీ విగ్రహం వద్ద రైతుల అరెస్టుకు నిరసన తెలిపిన: చిలకలూరిపేట జేఏసీ నేతలు

  గాంధీ విగ్రహం వద్ద రైతుల అరెస్టుకు నిరసన తెలిపిన: చిలకలూరిపేట జేఏసీ నేతలు        అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని, రాజధాని ప్రాంత ...
Thursday, October 29, 2020
 నాటుసారా బట్టి పై దాడులు నిర్వహించారు.

నాటుసారా బట్టి పై దాడులు నిర్వహించారు.

 గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం  గుట్లపల్లి గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘాటి తండా కి చెందిన కొంతమంది వ్యక్తులు నాట...
భీమవరంలో(పశ్చిమగోదావరి జిల్లా)30.10.2020 ఉదయం 10 గంటల కు  నూతన కార్యాలయం ప్రారంభం

భీమవరంలో(పశ్చిమగోదావరి జిల్లా)30.10.2020 ఉదయం 10 గంటల కు నూతన కార్యాలయం ప్రారంభం

 భీమవరంలో(పశ్చిమగోదావరి జిల్లా)30.10.2020 ఉదయం 10 గంటల సమయంలో నవతరం పార్టీ కార్యాలయం ప్రారంభించనున్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్...
అక్టోబర్ 30, 2020. పంచాంగం

అక్టోబర్ 30, 2020. పంచాంగం

 అక్టోబర్ 30, 2020. పంచాంగం  🌾శ్రీ శార్వరి నామ సంవత్సరం. 💐దక్షిణాయణం. శరత్ ఋతువు 🍁నిజ ఆశ్వయుజ మాసం. శుక్ల పక్షం 🌹తిధి:చతుర్థశి. సా4.54 త...
మక్కెన మల్లికార్జున గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు

మక్కెన మల్లికార్జున గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు

 వినుకొండ పట్టణంలోని బొల్లా #బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపంలో.. వినుకొండ మాజీ  ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారి కుమార్తె నిశ్చితార్థ వేడుక...
 మక్కెన మల్లికార్జున రావు గారి కుమార్తె నిశ్చయతాంబూలాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ మర్రి రాజశేఖర్

మక్కెన మల్లికార్జున రావు గారి కుమార్తె నిశ్చయతాంబూలాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ మర్రి రాజశేఖర్

 వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడుకన్వెంక్షన్ హాల్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గా...
 రాజధానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లా...? అఖిలపక్ష నాయకులు. చిలకలూరిపేట

రాజధానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లా...? అఖిలపక్ష నాయకులు. చిలకలూరిపేట

 రాజధానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లా...? అఖిలపక్ష నాయకులు. చిలకలూరిపేట : రాజధానికి భూములిచ్చిన ఎస్సీ, బిసి వర్గాల రైతులను అక్రమ అరెస్టులు...
 ఎడ్లపాడు ఉప్పువాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తుల కు గాయాలయ్యాయి.

ఎడ్లపాడు ఉప్పువాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తుల కు గాయాలయ్యాయి.

 ఎడ్లపాడు ఉప్పువాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తుల కు గాయాలయ్యాయి. వీరిని 108లో సమీప ఆస్పత్రికి తరలించారు.
 దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము

దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము

 దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము  చిలకలూరిపేట:పట్టణములోని సుబ్బయ్యతోట లో గల శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జ...
మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర ను కలిసిన   చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు

మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర ను కలిసిన చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు

 చిలకలూరిపేట పట్టణానికి నూతనంగా విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర గారిని  చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా క...
బియ్యం ఎగుమతిదారులకు రాయితీల విషయమై, రైల్వే బోర్డు చైర్మన్‌ను కలసిన నర్సారావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు.

బియ్యం ఎగుమతిదారులకు రాయితీల విషయమై, రైల్వే బోర్డు చైర్మన్‌ను కలసిన నర్సారావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు.

  బియ్యం ఎగుమతిదారులకు రాయితీల విషయమై, రైల్వే బోర్డు చైర్మన్‌ను కలసిన నర్సారావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు.  వరి పండించే రైతాంగానికి అం...
ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో దరియావలి కి ఘన సన్మానం

ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో దరియావలి కి ఘన సన్మానం

  ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో దరియావలి కి ఘన సన్మానం చిలకలూరిపేట:వైసీపీ కోసం అహోరాత్రులు శ్రమించి పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి షేక్ ...
కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ను కలసిన  శ్రీకృష్ణ దేవరాయలు..

కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ను కలసిన శ్రీకృష్ణ దేవరాయలు..

 గుంటూరు జిల్లాలో ఈ ఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవిరామ కృషి. -కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ను కలస...
కోవిడ్ 19 మాస్క్  కవచం అవగాహన ర్యాలీ

కోవిడ్ 19 మాస్క్ కవచం అవగాహన ర్యాలీ

  కోవిడ్ 19 మాస్క్  కవచం అవగాహన ర్యాలీ కోవిడ్ 19 మాస్క్  కవచం అవగాహన ర్యాలీ పురపాలక సంఘ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది నిర్వహించారు. ఈ ర్యాలీకు ...
14 కోవిడ్ కేసులు చిలకలూరిపేట  నియోజకవర్గంలో నమోదయ్యాయి

14 కోవిడ్ కేసులు చిలకలూరిపేట నియోజకవర్గంలో నమోదయ్యాయి

  గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి 29.10.2020 గురువారం ప్రకటించిన జాబితాలో చిలకలూరిపేట 3, ఎడ్లపాడు 6, నాదెండ్ల 5,  మొత్తం  14 కోవిడ్ ...
 గుంటూరు జిల్లాలో ఈ ఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవిరామ కృషి.

గుంటూరు జిల్లాలో ఈ ఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవిరామ కృషి.

 గుంటూరు జిల్లాలో ఈ ఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవిరామ కృషి. -కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ను కలస...